ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని హత్యచేశారు. బీజాపూర్ జిల్లాలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో యువకుడి మావోయిస్టులు కాల్చి చంపారు. మృతుడు తెర్రం గ్రామానికి చెందిన తాతి సంజయ్గా గుర్తించారు. తెర్రం, పెగడపల్లి రోడ్లో సంజయ్ మృతదేహం లభ్యమైంది. మృతదేహం దగ్గర మావోయిస్టుల లేఖ లభ్యమైంది.