మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్వో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు సిద్దిపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఆ తర్వాత పట్టణంలో ఈద్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఆర్వో కార్యాలయానికి బయల్దేరారు.
2004 నుంచి సిద్దిపేటకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు మంత్రి హరీశ్ రావు.
ఇది కూడా చదవండి: సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేసిన మంత్రి కేటీఆర్