Friday, May 17, 2024

మళ్ళా కాంగ్రెసుకు ఓటు వేస్తే కరెంట్ కోతలే.. హెచ్చరించిన హరీష్ రావు

spot_img

సిద్దిపేట జిల్లా: కాంగ్రెస్ హయాంలో 3 గంటల కరెంట్ ఇస్తే కేసీఅర్ హయాంలో 24 గంటలు ఇస్తున్నారని.. దీంతో మూడు పంటలు పండుతున్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. గజ్వేల్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రత్యేక పత్తి మార్కెట్ యార్డ్ ను ఆయన ప్రారంభించారు.

Also Read.. కేసీఆర్ అంటే ప్రగతి కాంగ్రెస్ అంటే అధోగతి

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..  మళ్ళా కాంగ్రెస్ వస్తె కరెంట్ కోతలు తప్పవని హెచ్చరించారు. రైతుల మీద ప్రేమ ఉన్న ఒకే ఒక వ్యక్తి సిఎం కేసీఅర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ , ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ మదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.

Latest News

More Articles