కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు గతంలోనే నిరసన తెలియజేశారు, అందుకే వారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇంకా బుద్ధి తెచ్చుకోక అవాస్తవాలు మాట్లాడుతూ యాత్రలు చేస్తున్నారు. దశాబ్ధి ఉత్సవాల్లో ఏది అవాస్తవమని నిరసన చేస్తారు? ప్రజలకు సంక్షేమ అందటం అవాస్తవమా? మేం వేసిన రోడ్ల మీద మీరు నడుస్తున్నది అవాస్తవమా? మేమిస్తున్న మంచినీళ్లు ప్రతిపక్షాలు తాగడం అవాస్తవమా? ఫ్లోరిన్ నీటి నుండి విముక్తి చేయడం అవాస్తవమా? ఏ అభివృద్ధి జరగలేదో చెప్పాలి? అబద్దాలతో ప్రజలను నమ్మిస్తామని మూర్ఖపు భావనలో ప్రతిపక్షాలు ఉన్నాయి. చీకట్లో నడిచే వారు వెలుగును సృష్టించలేరు. వెలుగును చూడటం ఇష్టంలేని వారు.. ఎప్పటికి చీకట్లోనే ఉండిపోతారు.
కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ప్రజలే నిరసన తెలియజేశారు. pic.twitter.com/F678IPoUL5
— Jagadish Reddy G (@jagadishBRS) June 21, 2023