Saturday, May 18, 2024

మీర్ పెట్ లో మన బస్తీ- మన బడి పథకం కింద భారీ పాఠశాల భవనం

spot_img

మీర్ పేట్ లో 56 లక్షలతో మన బస్తీ- మన బడి పథకం కింద అభివృద్ధి చేసిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా దివ్యాంగ బాల బాలికల సహాయ పరికరాలు మరియు ఉపకరణాలను పంపిణీ చేసారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన గారు,అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ గారు,మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్ గారు,డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి గారు,కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

Latest News

More Articles