Monday, May 20, 2024

విద్యుత్ ఎస్ఈ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి సబితా రెడ్డి

spot_img

వికారాబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్ భవన కార్యాలయానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ( శనివారం) శంకుస్థాపన చేశారు. 18 వేల చదరపు గజాల విస్తీర్ణంలో రూ.4 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, వికారాబాద్, చేవెళ్ల ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, ఇతర ముఖ్య  నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Latest News

More Articles