బాలీవుడ్ స్టార్ కపుల్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహబంధంతో ఒక్కటయ్యారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట బుధవారం రెండు సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. గోవాలోని ఓ స్టార్ హోటల్లో పంజాబీ అలాగే సింధి పద్ధతిలో ఈ జంట పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఈ సార్ట్ కపుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీటిని చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
View this post on Instagram