Tuesday, May 21, 2024

కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యేకు నివాళులు

spot_img

కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే మచ్చేందర్ రావు భౌతిక కాయానికి నివాళులర్పించారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజిగిరి-ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే బింగి మచ్చేందర్రావు గత కొంతకాలంగా వయోభారంతో అల్వాల్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలు అల్వాల్ లోని తన నివాస గృహానికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ రోజు అల్వాల్ లో లోని స్మశాన వాటికలో అంతక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.

Latest News

More Articles