Friday, May 17, 2024

రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ క్రైం కట్టడికి ప్రత్యేక వింగ్స్

spot_img

తెలంగాణ రాష్ట్రంలో రెండు కీలక నేరాలు డ్రగ్స్, సైబర్ క్రైం కట్టడికి ప్రత్యేక వింగ్స్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో వింగ్ కు చీఫ్ గా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ను నియమించింది. మరోవైపు..తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వింగ్ కు చీఫ్ గా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రను నియామించింది ప్రభుత్వం. ఇవాళ( బుధవారం) అధికారికంగా ఈ రెండు వింగ్స్ ను బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రారంభించనున్నారు హోం మంత్రి మహమూద్ అలీ.

రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ క్రైం కంట్రోల్ చేయడంలో ఈ రెండు వింగ్స్ కీలక పాత్ర పోషించనున్నాయి.

Latest News

More Articles