హైదరాబాద్ : తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వ్యాఖ్యలను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తిప్పి కొట్టారు. ప్రజా సేవకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. గెలిచినప్పుడు పొంగిపోవటం.. ఓడినప్పుడు...
హైదరాబాద్: గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమరులకు నివాళులర్పించారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆఎస్ఎల్పీ నేతగా పార్టీ అధినేత కేసీఆర్ను...
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఈ సారి మహిళల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించగా.. ఈసారి వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో ముగ్గురు తొలిసారిగా ఎన్నికైనవారు...