హైదరాబాద్: NTR స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. చేపలు, రొయ్యలతో చేసిన వివిధ రకాల వంటకాలతో కూడిన స్టాల్స్...
హైదరాబాద్: ప్రతిపక్షాలు, ప్రశ్నించిన వ్యక్తులను దర్యాప్తు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం KCR ప్రభుత్వం పని...
హైదరాబాద్: జూన్ 22వ తేదీనుంచి నుండి ఆషాఢమాస బోనాల జాతర ప్రారంభం అవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంత్రి తలసాని అధ్యక్షతన బేగంపేట లోని హరిత ప్లాజా లో బోనాల...
హైదరాబాద్: వచ్చే నెల తొమ్మిది తేదీన ముర్గశిర కార్తీ సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చేప ప్రసాదం కోసం దేశంలోని...