సికింద్రాబాద్: ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఘటాల ఊరేగింపు ను ప్రారంభించారు. ముందుగా ఆలయ...
హైదరాబాద్: మినిస్టర్ రోడ్డులో పికెట్ నాలాపై 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని నాలాలను నేడు బాగు చేసుకుంటున్నట్లు...
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఏటా ఆషాడ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని...
75 ఏళ్ల చరిత్ర కలిగిన బేగంబజార్ మచ్చి మార్కెట్ ను 10 కోట్ల నిధులతో అధునాతన భవనాన్ని నిర్మించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంబజార్ లో నూతనంగా నిర్మించిన మచ్చి...
హైదరాబాద్: గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ.10 లక్షల మంజూరు చేసినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 22 నుండి ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై గోల్కొండ...