కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో పడుకున్న రైతు మీద నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తిమ్మాపూర్ మండలం వచ్చునుర్ గ్రామానికి చెందిన ఉప్పులేటి మొండయ్య(65) అనే...
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మాసబ్ ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఎంసెట్ 2023 ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ...
రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ డీఎస్ చౌహాన్ హెచ్చరించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీములను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నకిలీ...
తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ఇవాళ్టి(బుధవారం) నుంచి జరుగుతున్నాయి. ఈ నెల 14 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇవాళ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్కు సంబంధించిన పరీక్షలు జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి...
వరంగల్: రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తిలోని మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు...