ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించారు. సోమేశ్వర లక్ష్మీనారసింహస్వామి ఆలయంలో...
యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాదం మరియు బంగారం, వెండి నాణేల విక్రయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా వెబ్ పోర్టల్, ఆన్లైన్ టికెట్ సేవలను కూడా ప్రారంభించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని మంత్రి ఇంద్రకరణ్...
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అబిడ్స్ తెలంగాణ సారస్వత పరిషత్లో భారత జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా...
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో భావాజాలవ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన స్వయం పాలనా స్వాప్నికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని సీఎం కేసీఆర్ అన్నారు. నేడు జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన...
సీఎం కేసీఆర్ మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు హోం మంత్రి మహమూద్ అలీ. ఇవాళ(బుధవారం) చర్లపల్లిలో నూతన పోలీస్ స్టేషన్, ఉప్పల్ లో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం...