కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు గతంలోనే నిరసన తెలియజేశారు, అందుకే వారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇంకా బుద్ధి తెచ్చుకోక అవాస్తవాలు మాట్లాడుతూ యాత్రలు చేస్తున్నారు. దశాబ్ధి ఉత్సవాల్లో ఏది అవాస్తవమని నిరసన చేస్తారు?...
తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు సార్ కల అని,...
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వ పూనుకుంది. వరి నాట్లు వేసుకోవడానికి వీలుగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదలచేసింది. అందులో భాగంగా రంగనాయక సాగర్లోకి మంత్రి హరీష్ రావు...
వర్షాలు ఆలస్యం కావడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టడంతో నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నీటిని విడుదల...
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పటాన్చెరు పట్టణంలోని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తున్న సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు.
184 కోట్లతో...