తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శిల్పకళావేదికలో పట్టణ ప్రగతి దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిఎచెంసి కమిషనర్ లోకేష్...
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన వార్డు కార్యాలయాలు ప్రారంభం అయ్యాయి. కాచిగుడా వార్డు కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ...
హైదరాబాద్: జిహెచ్ఎంసి లో భారత రాష్ట్ర సమితి కార్పోరేటర్లతో ప్రగతిభవన్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి తలసాని...
తెలంగాణ రాష్ట్రం 9 వసంతాలు పూర్తి చేసుకుంది. దశాబ్ది ఉత్సవాల్లో ఇవాళ సుపరిపాలన దినోత్సవం అని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెచ్చుకున్న రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నాం. గతంలో...
ఎల్బీ నగర్ జంక్షన్ను ఇక నుంచి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జంక్షన్గా నామకరణం చేస్తూ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో...