జనగామ : కేంద్రం నుంచి వచ్చిన డబ్బులను తెలంగాణ ప్రభుత్వం మళ్లిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యనించడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వివరాలు తెలుసుకుని,...
హైదరాబాద్: దేశంలోనే వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఉత్తమ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వాన్ని గుర్తించి కేంద్రం అవార్డుతో కితాబిచ్చిందని వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి తెలిపారు. మలక్ పేట్...