రాష్ట్రంలోని ప్రధాన నగరాల మాదిరిగానే మహబూబ్ నగర్ కూడా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి నిధుల కేటాయింపుతో గణనీయమైన ఊపును అందుకోనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మే...
పూటకో మాట, రోజుకో పార్టీ మారే కోమటిరెడ్డి అన్నదమ్ములను ఎవరూ నమ్మరని, అసలు కాంగ్రెస్ వాళ్లు అభివృద్ధి నిరోధకులుగా మారారని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలో నిర్మాణంలో...
హైదరాబాద్: అమెరికా పర్యటనలో భాగంగా హ్యూస్టన్ లో పలు కంపెనీలతో మంత్రి కే తారక రామారావు సమావేశమయ్యారు. తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణంతో పాటు ప్రభుత్వ ప్రగతిశీల విధానాలను ఆయా కంపెనీ యాజమాన్యాలకు...
దివంగత పీజీ మెడికో డాక్టర్ ప్రితి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటు ప్రభుత్వం, అటు ఆమె కుటుంబానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రీతీ కుటుంబంలో...
మహిళలు, పిల్లల కోసం కూకట్పల్లిలో ప్రత్యేకంగా నిర్మించిన పార్కును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. బాలాజీ నగర్ డివిజన్లో ఏర్పాటుచేసిన పార్క్ను కార్పొరేటర్ శిరీష బాబురావుతో కలిసి ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు. కేటీఆర్...