తెలంగాణ దేశంలో లాజిస్టిక్స్ హబ్గా పెట్టడానికి ప్రభుత్వం సర్వ శక్తులు ఒడ్డుతుంది. ఈ నేపథ్యంలో ఎనిమిది రాష్ట్రాలకు వస్తువులను సరఫరా చేసే సేవలను కొనసాగించడానికి ప్రణాళికలు రచించాలని పరిశ్రమల శాఖ మంత్రి కెటి...
మతాల మధ్య పంచాయతీ పెట్టి పబ్బం గడుపుకోవటమే బీజేపీ పని అని మంత్రి కేటీఆర్ అన్నారు. అది అత్యంత ప్రమాదకరమైన పార్టీ అని...దాని ఉచ్చులో పడొద్దని యూత్ కు కేటీఆర్ పిలుపునిచ్చారు. సూర్యాపేట...
హైదరాబాద్ నగరంలో ఫుట్ పాత్ ల నిర్మాణం, విస్తరణ, ప్రణాళికల రూపకల్పన కు సంబంధించి నగర పోలీస్ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ, సంబంధిత ఇతర శాఖల అధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్...
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యకలాపాలను రాష్ట్రంలో ప్రారంభించగా, తాజాగా గోద్రెజ్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఖమ్మం, కొత్తగూడెం...
తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసుకోవాలంటే ఇతర రాష్ట్రాలను ఒకసారి పరిశీలించి రావాలి.
ప్రతి ఏటా ఫిబ్రవరి 24వ తేదీన పట్టణ ప్రగతి దినోత్సవం
ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులకు పట్టణ...