శివసేన పార్టీ వ్యవహారంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించనున్నది. శివసేన పార్టీ నాదంటే నాది అని ఉద్ధవ్ థాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాల మధ్య నెలకొన్న వివాదానికి తెరపడనుంది....
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్రకు చెందిన పలు పార్టీలకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నేతలు, మేధావుల చేరికలు కొనసాగుతూనే వున్నాయి. శనివారం నాడు మహారాష్ట్ర కు చెందిన...మచ్చీంద్ర గుణ్వంతరావు...
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనున్నదని, పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అన్నారు. ‘మహారాష్ట్రలో బీఆర్ఎస్కు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణకు రాజకీయ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. అది వ్యక్తి విజయం కాదు....