మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇవాళ (ఆదివారం) మల్లూరు దగ్గర జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో...
మెదక్ జిల్లా నార్సింగి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. నార్సింగి జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఆటోను.. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది....
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో శంకర్ పల్లి ప్రధాన రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకర్పల్లి రోడ్డు లో కారులో ప్రయాణిస్తున్న పన్నెండు మంది విద్యార్థులలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో...
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ మృతి చెందాడు. తాంసి మండలం పొన్నారి సర్పంచ్ సంజీవ రెడ్డి ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. విషయం తెలుసుకున్నపోలీసులు...