తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు.
ఆయా శాఖలకు కేటాయింపులు ఇలా..
- ..రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లు
..మూలధన వ్యయం రూ. 29,669 కోట్లు - ..నీటిపారుదల శాఖకు రూ. 28,024 కోట్లు
..వ్యవసాయ శాఖకు రూ. 19,746 కోట్లు
..విద్యారంగానికి రూ. 21,389 కోట్లు
..వైద్యారోగ్య రంగానికి రూ. 11,500 కోట్లు - ..గృహజ్యోతి పథకానికి రూ. 2,418 కోట్లు
..ట్రాన్స్ కో, డిస్కమ్లకు రూ. 16,825 కోట్లు
..గృహ నిర్మాణ శాఖకు రూ. 7,740 కోట్లు - ..పరిశ్రమల శాఖకు రూ. 2,543 కోట్లు కేటాయింపు..
..ఐటీ శాఖకు రూ. 774 కోట్లు కేటాయింపు
..పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 40,080 కోట్లు
..పురపాలక శాఖకు రూ. 11,692 కోట్లు
..మూసీ నది అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు - ..ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ. 1000 కోట్లు
..ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ. 250 కోట్లు
..ఎస్సీ సంక్షేమానికి రూ. 21,874 కోట్లు
..ఎస్టీ సంక్షేమానికి రూ. 13,313 కోట్లు
..మైనార్టీ సంక్షేమానికి రూ. 2,262 కోట్లు
..బీసీ గురుకులాల స్వంత భవనాల నిర్మాణానికి రూ. 1,546 కోట్లు
..బీసీ సంక్షేమానికి రూ. 8,000 కోట్లు
ఇది కూడా చదవండి:ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి