Monday, May 20, 2024

విషాదం.. పెళ్లైన 15 రోజులకే నవవధువు ఆత్మహత్య

spot_img

మేడ్చల్: పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలోని బాపు నగర్ లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లై 15 రోజులు గడవకముందే నిశిత(25) నిన్న చింతల్ కి వచ్చి తల్లిగారింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని గాంధీ హస్పిటల్ కి తరలించారు.

Latest News

More Articles