Sunday, May 19, 2024

సెప్టెంబర్ 12న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

spot_img

తిరుమలలో ఈనెల (సెప్టెంబర్) 12 న వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేశారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం  నిర్వహించనున్నారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు. ఈ కారణంగా సెప్టెంబర్ 11న వీఐపీ బ్రేక్ దర్శనానికి ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని స్పష్టం చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.

Latest News

More Articles