Tuesday, May 14, 2024

డోప్ ప‌రీక్ష‌లో దొరికిన‌ క్రికెట‌ర్లపై నిషేధం

spot_img

జింబాబ్వే క్రికెట్ లో డోప్ కలకలం సృష్టించింది. డోప్ ప‌రీక్ష‌లో ప‌ట్టుబ‌డిన ఆల్‌రౌండ‌ర్లు వెస్లీ మ‌ధేవెరె, బ్రాండ‌న్ మవుతాల‌పై నాలుగు నెల‌ల నిషేధం విధించింది. జ‌న‌వ‌రి నుంచి నిషేధం అమ‌లులోకి వ‌స్తుంద‌ని బోర్డు తెలిపింది. డోప్ ప‌రీక్ష‌లో దొరికిపోయిన మ‌రో ఆట‌గాడు కెవిన్ క‌సుంజాను త్వ‌ర‌లోనే క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ ముందు హాజ‌రుకావాలని ఆదేశించారు. అనంతరం అత‌డిపై నిషేధం విధించే అవ‌కాశం ఉంది.

Also Read.. నెరేవేరిన పదేళ్ల కల.. కోదండరామ్ కి ఎమ్మెల్సీ ఖరారు..!

 

Latest News

More Articles