Saturday, May 18, 2024

మేడ్చల్ లో 210 కిలోల గంజాయి సీజ్

spot_img

మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్వోటీ శంషాబాద్, మేడ్చల్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ చేపట్టి 210 కిలోల గంజాయిని పట్టుకున్నారు.  దీంతోపాటు ఒక కియా కారు, ఓ మొబైల్ సీజ్ చేసి, కియాకార్ డ్రైవర్ (నిందితుడు) తిరుపతిని అరెస్ట్ చేసినట్టు మేడ్చల్ డిసిపి సంధీప్ రావు మీడియాకు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ 60లక్షలకు పైగా ఉంటుందని చెప్పారు.

Latest News

More Articles