Monday, May 20, 2024

రైలు ఢీకొని 40 గొర్రెలు మృతి

spot_img

ఖమ్మం: ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్ సమీపంలో రైలు ఢీకొని సుమారు 40 గొర్రెలు మృతి చెందాయి. చనిపోయిన గొర్రెల విలువ సుమారు 4 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు గొర్రెల దొడ్డి గెట్ తీయటంతో రైలు పట్టాల వైపు వెళ్లాయని, దీంతో రైల్ ఢీకొన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read.. కేసీఆర్ 450 సంక్షేమ కార్యక్రమాలను రూపొందించారు

Latest News

More Articles