పెద్దపల్లి జిల్లా: మంథని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మీడియా సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలన్న ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మహనీయుల చరిత్ర తెలియకుండా అడ్డు పడుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ కవిత ఆలోచనలకు మద్దతుగా సంతకాలు సేకరణ చేపట్టినట్టు ఆయన తెలిపారు.
Also Read.. ఐక్యరాజ్య సమితిలో అయోధ్య వివాదం.. మరోసారి బరితెగించిన పాకిస్తాన్..!