హైదరాబాద్లో దారుణం జరిగింది.ఐసీఎఫ్ఏఐ(icfai) వర్సిటీ హాస్టల్లో బీటెక్ విద్యార్థిని లేఖ్యపై యాసిడ్ దాడి జరిగింది. స్నానం చేసే బకెట్లో ఆగంతకులు యాసిడ్ పోయడంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
icfai యూనివర్సిటీకి...
కిడ్నీలో రాళ్ల బరువు తగ్గించే మందులు తమ దగ్గర ఉన్నాయంటూ నమ్మించి నకిలీ మందులు అమ్ముతున్నారు కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులు. వారి మాటలను నమ్మి భారీ సంఖ్యలో మోసపోతున్నారు. కిడ్నీ బాధితుల...
భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ 39ఏండ్ల ప్రకాశ్ కాప్డే.. సచిన్ వీవీఐపీ...
హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్కులో అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన మగ తెల్లపులి మంగళవారం మరణించింది. 9ఏండ్ల నుంచి ఉన్న తెల్లపులి అభిమన్యుకు గతఏడాది ఏప్రిల్ లో నెఫ్రిటీస్ కిడ్నీ...
రాజస్థాన్ లోని కోలిహాన్ రాగి గనిలోని లిఫ్ట్ కూలి 14మంది కార్మికులు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్లోని జుంజును నగరంలో ఈ ఘటన జరిగింది. హెచ్సిఎల్కు చెందిన కోలిహాన్...
పల్నాడు జిల్లాలో అర్థరాత్రి ఘోరం జరిగింది. ఈ భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించారు. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల బస్సును వేగంతో వస్తున్న...
తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలనడంతో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అ ఘటన ఎస్.ఆర్ నగర్ పరిధిలో జరిగింది. అశోక్ కాలనీకి చెందిన మహ్మద్ అహ్మద్ ఖాన్ ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నాడు....
వరంగల్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెల్లెను పరీక్ష రాయించేందుకు తీసుకెళ్తున్న జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్క అక్కడిక్కడే మరణించింది. వరంగల్ జిల్లా కరీమాబాద్ ప్రాంతానికి చెందిన నాగపురి కాళి, సంధ్య దంపతులకు...
అమెరికాలో విషాదం నెలకొంది. జలపాతంలో పడి ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. పట్టా అందుకున్న కొద్దిరోజులకే మరణించిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద.పూర్తి వివరాల ప్రకారం ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా...
ఎన్నికలవేళ అక్రమ మద్యం, అక్రమంగా తరలిస్తున్న నగదు పెద్ద ఎత్తున పోలీసుల సోదాల్లో లభ్యం అవుతున్నాయి. ముఖ్యంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు పెద్ద ఎత్తున మద్యం, అలాగే నగదును గ్రామాలకు తరలిస్తున్నారు....
ఆగ్నేయాసియా దేశమైన సింగపూర్లో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. మే 5 నుంచి 11 వరకు దేశంలో 25,900 కేసులు నమోదయ్యాయి. దేశప్రజలు మాస్కులు ధరించాలని ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్...