Tuesday, May 21, 2024

మరోసారి కేసీఆర్.. తాతపై మనవడు హిమాన్షు ఇంట్రెస్టింగ్ ట్వీట్

spot_img

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై ఆయన మనవడు కల్వకుంట్ల హిమాన్షు రావు ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘కొంతమంది ద్వీపాలలో వారి విగ్రహాలను చూస్తారు. మరికొందరు వాటిని ఎడారులలో చూస్తారు. కానీ నేను తెలంగాణలోని ప్రతి వ్యవసాయ క్షేత్రంలో చూస్తాను’ అంటూ పచ్చని పొలాల్లో కేసీఆర్ ఆకారంలో ఉన్న ఫొటోను హిమాన్షు షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Latest News

More Articles