Tuesday, May 21, 2024

ఈనెల 28న శ్రీవారి ఆలయం మూసివేత

spot_img

తిరుమల: ఈనెల 28న చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05 గంటల నుంచి 2:22 గంటల మధ్య చంద్ర గ్రహణం ఏర్పడనుంది. దీంతో 28వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఈ సందర్భంగా 28వ తేదీన సహస్రదీపాలంకరణ సేవ, వయోవృద్దులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

Also Read.. వలస వేళ్లినోళ్లు తిరిగి గ్రామాలకే వలస వస్తున్నారు.. తెలంగాణ అంటే అది

Latest News

More Articles