హైదరాబాద్: సీఎం కేసీఆర్పై ఆయన మనవడు కల్వకుంట్ల హిమాన్షు రావు ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘కొంతమంది ద్వీపాలలో వారి విగ్రహాలను చూస్తారు. మరికొందరు వాటిని ఎడారులలో చూస్తారు. కానీ నేను తెలంగాణలోని ప్రతి వ్యవసాయ క్షేత్రంలో చూస్తాను’ అంటూ పచ్చని పొలాల్లో కేసీఆర్ ఆకారంలో ఉన్న ఫొటోను హిమాన్షు షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Some people see their idols in islands, while others see them in deserts, but I see mine in every farm field of Telangana#KCROnceAgain pic.twitter.com/1u642YkSH9
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) September 30, 2023