Monday, May 20, 2024

రైల్వే స్టేషన్ లో కాంట్రాక్టు ఉద్యోగి చేతివాటం

spot_img

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో కాంట్రాక్టు ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. టికెట్ కౌంటర్ నుండి 33 లక్షల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేస్తానని చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగి శ్రీపతి స్వాహా చేసాడు. దీనిపై రైల్వే అధికారులు బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. కేసు నమోదు విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

Latest News

More Articles