Tuesday, May 21, 2024

జాతీయ అవార్డు అందుకోవడానికి ఢిల్లీకి పయనమైన అల్లు అర్జున్

spot_img

పుష్ప‌రాజ్ నీ య‌వ్వ త‌గ్గేదేలే అంటూ.. పుష్ప సినిమాలో మాస్ ఫైర్ పుట్టించిన అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్త‌మ న‌టుడిగా పుర‌స్కారం దక్కింది. రేపు (మంగళవారం) ఢిల్లీలో సాయంత్రం జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ కార్యక్రమంలో అవార్డు అందుకునేందుకు అల్లు అర్జున్ సతీసమేతంగా ఢిల్లీ బయల్దేరారు.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమా రిలీజైన కొన్ని నెలల పాటు పాన్ ఇండియా లెవల్లో బన్నీ పేరు మార్మోగిపోయింది.

ఇది కూడా చదవండి: జనగామ నియోజకవర్గంలో కేసీఆర్‌ 7 రిజర్వాయర్లు నిర్మించారు

Latest News

More Articles