అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో నారా లోకేశ్ సీఐడీ విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. అయితే, ఆరోజు విచారణకు హాజరు అవ్వాల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.ఈ మేరకు సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.
Also Read.. 11 మంది సీఎంలు చేయలేని పని కేసీఆర్ చేసి చూపించారు
అంతకుముందు 41A నోటీసులోని నిబంధనలను లోకేశ్ సవాల్ చేసారు. IRR కేసులో లోకేష్ విచారణ ఈ నెల 10 కి విచారణ కు హాజరు కావాలని హై కోర్ట్ ఆదేశించింది. లాయర్ సమక్షంలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గ౦ మధ్యలో విచారణ చేయాలనీ హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.