Tuesday, May 21, 2024

kranthi

1458 POSTS
0 COMMENTS

బంజారాహిల్స్ కొమురం భీమ్ భవన్ లో.. ఆదివాసీ దినోత్సవ సంబరాలు

ప్రపంచ ఆదివాసి దినోత్సవం పురస్కరించుకొని బంజారాహిల్స్ ఆదివాసీకొమురం భీమ్ భవన్ లో జరిగిన ఆదివాసుల ఉత్సవాలకు ముఖ్య అతిధి గా హాజరయ్యారు రాష్ట్ర గిరిజన స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి...

నిజామాబాద్‌ చేరుకున్న మంత్రి కేటీఆర్‌

నిజామాబాద్‌ పర్యటనకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ బయల్దేరి వెళ్లారు. నిజామాబాద్‌లో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌ను ఆయన ప్రారంభించనున్నారు. దీనితో పాటు న్యాక్‌,...

క్విట్ ఇండియా దినోత్సవం.. మహాత్మా గాంధీ విగ్రహానికి BRS ఎంపీలు నివాళులు

ఢిల్లీలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ ఆవరణలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు BRS ఎంపీలు. ఈ కాకార్యక్రమంలో ఎంపీలు కేకే, వద్దిరాజు రవిచంద్ర, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పార్థసారథి...

ఎట్టకేలకు దిగొచ్చిన టమాటా ధరలు

నిన్న మొన్నటిదాకా బహిరంగ మార్కెట్‌లో రూ.200కిలో పలికిన టమాటా ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. నగంరోలని మెహిదీపట్నం రైతుబజార్‌లో సోమవారం కిలో టమాటా రూ.63గా ధర నిర్ణయించారు. మరోవైపు.. గుడిమల్కాపూర్‌ మార్కెట్‌రోడ్డులో కిలో టమాటా(గోటి)...

ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలు నెరవేర్చింది కేసీఆర్‌ : మంత్రి హరీశ్‌ రావు

మా తండాలో మా రాజ్యం కావాలనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షను నెరవేర్చింది సీఎం కేసీఆర్‌ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కుమ్రంభీమ్‌ పిలుపునిచ్చిన జల్‌.. జంగల్‌.. జమీన్‌ నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్...

సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కూలింగ్ అండ్ కోల్డ్ చైన్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

శంషాబాద్‌ విమానాశ్రయంలో జిఎమ్ఆర్ ఇన్నోవెక్స్ సెంటర్ లో తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కూలింగ్ అండ్ కోల్డ్ చైన్ కేంద్రాన్ని ప్రారంభించారు పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్. ఆహారం, వ్యాక్సిన్ లు భద్రపరచడంలో...

ఆర్టీసీ బిల్లుని ఉభయ సభలు ఆమోదించి.. కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాయి

నల్గొండ టౌన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ సందర్భంగా చైర్మన్ గుత్తా మాట్లాడుతూ..'అసెంబ్లీ సమావేశాలు 4 రోజుల పాటు జరిగాయి. సభలో వివిధ బిల్లులను...

గోల్కొండ కోటలోనే ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవాలు

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాలను చారిత్రక గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి తెలిపారు. ఈ వేడుక ఏర్పాట్లపై సచివాలయంలో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు....

ముస్లింలకు శుభవార్త.. ఈనెల 16 నుంచి చెక్కుల పంపిణీ

మైనార్టీల సంక్షేమంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకొని మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన 10 వేల...

గృహలక్ష్మీకి రేపే లాస్ట్‌..!

ఈ నెల 20వ తేదీలోగా గృహలక్ష్మి పథకం మొదటిదశ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. 10వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులకు మొదటి విడతలో...

kranthi

1458 POSTS
0 COMMENTS
spot_img