Saturday, April 27, 2024

kranthi

1458 POSTS
0 COMMENTS

ఓ కొలిక్కి వచ్చిన గ్రామ పంచాయ‌తీల సిబ్బంది స‌మ్మె

గ్రామ పంచాయ‌తీల సిబ్బంది స‌మ్మె ఓ కొలిక్కి వ‌చ్చింది. మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి ... స‌మ్మె విర‌మిస్తాం. అంటూ మిర్యాల గూడ మాజీ ఎమ్మెల్యే, సిపిఎం కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యుడు జూల‌కంటి రంగారెడ్డి...

రుణ‌మాఫీ మా ఎన్నిక‌ల ఎజెండా.. ఇది కాంగ్రెస్ విజ‌యం అన‌డం హాస్యాస్ప‌దం

కాంగ్రెస్ వైఫ‌ల్యాలే భార‌త్ రాష్ట్ర స‌మితి విజ‌యానికి సోపానాలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు. నిజామాబాద్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో క‌విత మాట్లాడారు.కాంగ్రెస్‌లో గ్రూపులే త‌మ పార్టీ విజ‌యానికి కార‌ణ‌మ‌వుతాయ‌ని...

బౌద్ధ మత పద్ధతుల్లో గద్దర్ అంత్యక్రియలు

ప్రజా కవి, గాయకుడు గద్దర్ అంత్యక్రియలు బౌద్ధ మత పద్ధతుల్లో జరగనున్నాయి.ఈ మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాసేపట్లో అల్వాల్ మహాబోధి స్కూలులో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే గద్దర్ భౌతికకాయాన్ని...

ఎర్రబెల్లి ట్రస్టు సేవ‌లపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు

క‌డుపులు కొట్టడ‌మే త‌ప్ప‌, మ‌రే మంచిత‌నం క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌ని ఈ రోజుల్లో నిరుపేద‌లు, కూలీల క‌డుపులు నింపే కార్యక్రమం చేపడుతున్న ఎర్రబెల్లి ట్రస్టు సేవ‌లు శ్లాఘ‌నీయమని రాష్ట్ర ఐటీ శాఖ‌ల మంత్రి...

ఉప్పల్, అంబర్ పెట్ ఫ్లై ఓవర్లపై కేటీఆర్ ఆరా

మంత్రి కే తారక రామారావు అధ్యక్షతన జీహెచ్ఎంసి కార్యాలయంలో 64వ సిటీ కన్వర్జెన్స్ సమావేశం జరిగింది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , మహిళా శిశు గిరిజన సంక్షేమ...

ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం

రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లు సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే ప్రసంగించారు. 'కేంద్ర ప్రభుత్వం పరిధులు దాటి వ్యవహరిస్తోంది. ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది రాజ్యాంగ స్పూర్తికి...

వచ్చే కేంద్రం ప్రభుత్వంలో మనమే కీలకం

కేంద్రంలో త‌ప్ప‌కుండా సంకీర్ణ ప్ర‌భుత్వ‌మే వ‌స్త‌ది.. ఆ సంకీర్ణ ప్ర‌భుత్వంలో మ‌న పాత్ర త‌ప్ప‌కుండా ఉంట‌ది అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. మ‌న్నెగూడ‌లో నిర్వ‌హించిన జాతీయ...

తన మేధో సంపత్తితో.. పీవీ నరసింహారావు దేశాన్ని గాడిన పెట్టారు

నిజామాబాద్ నగరంలోని బోర్గాం కమాన్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్సీలు కవిత, వాణి దేవిలు. ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యే లు బాజీ రెడ్డి...

kranthi

1458 POSTS
0 COMMENTS
spot_img