Friday, May 10, 2024

kranthi

1458 POSTS
0 COMMENTS

బీఆర్ఎస్ టార్గెట్ 65 ఎంపీ సీట్లు .. కేంద్రం మెడలు వంచే ప్రణాళిక ఇదే

65 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని సీఎం కేసీఆర్ నిన్న చేసిన కీలక కామెంట్స్ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. మహారాష్ట్రలో 48 స్థానాలు, తెలంగాణలో 17 సీట్లలలో విజయం...

పార్లమెంట్‌ సాక్షిగా పచ్చి అబద్దాలు.. తెలంగాణపై మోడీ విషప్రచారం

తెలంగాణపై పార్లమెంట్‌ సాక్షిగా మరోసారి పచ్చి అబద్ధాలాడింది బీజేపీ. లోక్‌సభలో ముగ్గురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్రం.. తెలంగాణలో సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లో లేదని చెప్పింది. వాస్తవానికి తెలంగాణలో...

పుట్లకొద్ది ధాన్యం.. తెలంగాణ సరికొత్త రికార్డులు

ఏ ఊరి చెరువు చూసినా నిండా నీళ్లు.. కొన్ని చోట్ల పొంగి పొర్లుతుంటే, మరికొన్ని చోట్ల మత్తళ్లు దుంకుతున్నాయి. ఒకటా, రెండా.. రాష్ట్రంలోని అన్ని చెరువులు జలకళను సంతరించుకొన్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టంతో...

రేపే కేటీఆర్ నిజామాబాద్ టూర్.. గులాబీమయమైన ఇందూరు

రేపు నిజామాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ హబ్, మినీ ట్యాంక్ బండ్ ల ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.. కేటీఆర్...

ఢిల్లీ బిల్లు ఆమోదం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం.. పార్లమెంటులో కేకే ఫైర్

దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వైసీపీ, బీజేడీ మద్దతు తెలుపడంతో పెద్దల...

దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది బ్లాక్‌డే

దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వైసీపీ, బీజేడీ మద్దతు తెలుపడంతో పెద్దల...

సియాసత్ పత్రిక ఎడిటర్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్ర సందర్భంగా సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. అంతిమయాత్రలో తోపులాట సందర్భంగా కిందపడిపోయిన...

ప్రతిపక్షాల ఆందోళనల మధ్య.. ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం కూడా లభించింది. సోమవారం నాడు ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 131 మంది, వ్యతిరేకంగా 102 మంది ఓటు వేశారు. ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో...

భారతదేశ పరివర్తనే లక్ష్యంగా.. మహారాష్ట్ర నుంచి వలసలు

భారతదేశ పరివర్తనే లక్ష్యంగా ఆవిర్భవించిన బిఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి వలసల పరంపరం కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సుభిక్షంగా వర్ధిల్లుతున్న తెలంగాణ రాష్ట్రంలా తమ రాష్ట్రం...

రేపే మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటన

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మంత్రి కేటీఆర్ కేటీఆర్...

kranthi

1458 POSTS
0 COMMENTS
spot_img