Saturday, May 11, 2024

kranthi

1458 POSTS
0 COMMENTS

4 వేల మందికి ఉపాధి.. నేడే నిజామాబాద్ కి మంత్రి కేటీఆర్

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు నిజామాబాద్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐటీ టవర్ తో పాటు న్యాక్, మున్సిపల్ భవనాలను ప్రారభించనున్నారు. మినీ...

దేశానికే ఆదర్శంగా ఆదీవాసీ అభివృద్ధి.. ఆదివాసీలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని (ఆగస్టు 9) పురస్కరించుకుని ఆదివాసీలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గారు శుభాకాంక్షలు తెలిపారు. అడవినే నమ్ముకుని జీవించే నిష్కల్మశ హృదయులైన ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర...

10 వేల మందికి ఉద్యోగాలు.. వచ్చే నెల మెగా జాబ్ మేళా

ఈ నెల 9న జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో మహబూబ్ నగర్ జిల్లా స్థానికులకు పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహిస్తున్నామని... ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి...

బయోగ్యాస్ ప్లాంటును ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంత్రి కేటీఆర్ వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. వేములవాడ ఏరియా ద‌వాఖాన సమీపంలో గోశాల ఆవరణలో రూ.31 లక్షలతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్...

కలకాలం పథకాలు ఉండాలంటే బీఆర్ఎస్ గెలవాలి

ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో పలు ప్రభుత్వ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న...

టార్గెట్ రేవంత్.. కాంగ్రెస్‌లో కొత్త కుంపటి

కాంగ్రెస్ లో రేవంత్‌రెడ్డి ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు ఆయనకు పోటీగా మరో నేతను తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారా? అంటే.. అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై ఇటీవల మేడ్చల్‌ జిల్లాకు చెందిన...

చివరి శాసనసభ సమావేశాలను విజయవంతంగా పూర్తి చేశాం

హనుమకొండ జిల్లాలో మీడియాతో ముచ్చటించారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ఈ నేపథ్యంలో తాజాగా ముగిసిన ఆఖరి శాసన సభ పర్వం గురించి వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. 'చివరి శాసనసభ...

గృహలక్ష్మి పథకం దరఖాస్తుకు 3 రోజులే గడువు.. ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

ఇళ్లులేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. ఈ పథకానికి సంబంధించిన...

హైదరాబాదిలకు గుడ్ న్యూస్.. అదిరే ఫీచర్లతో ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు

జంటనగరాల రోడ్లపై ఇక కొత్తగా ఎలక్ట్రిక్ సిటీ బస్సులు పరుగులు తీయనున్నాయి. పర్యావరణ హిత ఎలక్ట్రిక్‌ బస్సులను టీఎస్ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తీసుకుని రానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దశలవారీగా మొత్తం 1,300...

సియాసత్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి హరీశ్‌ రావు

గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సియాసత్‌ ఉర్దూ పత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌ కుటుంబ సభ్యులను మంత్రి హరీశ్‌ రావు పరామర్శించారు. మంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి హైదరాబాద్‌...

kranthi

1458 POSTS
0 COMMENTS
spot_img