Tuesday, May 21, 2024

YSReddy

1870 POSTS
0 COMMENTS

గిరిజనులకు ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని మరీ సీఎం కేసీఆర్ తీర్చారు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని బంజారాహిల్స్ ఆదివాసీ కొమురం భీమ్ భవన్‎లో నిర్వహించిన ఆదివాసుల ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్...

నష్టాలు రావడంతో సెల్ ఫోన్ల చోరీ ముఠాతో జట్టు కట్టిన రియల్ ఎస్టేట్‎ వ్యాపారి

రియల్ ఎస్టేట్ వ్యాపారం‎లో నష్టాలు రావడంతో ఓ ముఠాను ఏర్పాటు చేసి సెల్ ఫోన్ల చోరీకి పాల్పడుతున్న పాతనేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 563 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్...

గతేడాదితో పోలిస్తే.. నేడు అత్యధిక విద్యుత్ వినియోగం

వర్షాకాలంలో గతేడాదితో పోలిస్తే.. నేడు అత్యధిక విద్యుత్ వినియోగం నమోదైంది. గత సంవత్సరం ఈ రోజు 7919 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా.. ఈ సంవత్సరం 13255 మెగావాట్ల అత్యధిక విద్యుత్...

కులవృత్తుల వారిని సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారు

రకరకాల కులవృత్తులు చేసుకునే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయుతనిస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని తన క్యాంపు కార్యాలయంలో బీసీ బంధు చెక్కులను...

పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర కాంగ్రెస్‎ది

పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఏండ్లకు ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్‎కు పిండం పెడతా,...

మేనమామ కొట్టాడని మేనల్లుడి ఆత్మహత్య

ఖమ్మం జిల్లాలో విషాద ఘటన జరిగింది. మేనమామ కొట్టాడని మేనల్లుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేంసూరు మండలం అడసర్లపాడు గ్రామానికి చెందిన కొక్కెరగడ్డ అశోక్(34)ను అతని మేనమామ ఆదినారాయణ, అతని కొడుకు వెంకటేశ్ కొట్టారు....

బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్వీ

ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని బీజేపీ ఎంపీ సోయాం బాపూరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. బీఆర్ఎస్వీ నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజనుల మధ్య చిచ్చుపేట్టే...

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలంటే.. కూలిపోయిన గోడలు, పెచ్చులూడిన బోర్డులు.. కానీ ఇప్పుడు..

స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపు సంతరించుకున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలంటే, కూలిపోయిన గోడలు, పెచ్చులూడిన...

8వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర

నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కూకట్‎పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేస్తున్న పాదయాత్ర 8వ రోజుకు చేరింది. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొని అధికారుల సమక్షంలో అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ‘కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు లేక...

‘గృహలక్ష్మి’ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. ఎవరూ ఆందోళన పడొద్దు

ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి 3 లక్షల ఆర్ధిక సహాయం అందించే ‘గృహలక్ష్మి’ కోసం దరఖాస్తుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ...

YSReddy

1870 POSTS
0 COMMENTS
spot_img