న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి అన్నారు. అందుకే తాము ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్టు ఆయన...
సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తే ఒక కార్యకర్తలా పనిచేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను మనస్పూర్తిగా...
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో మరోసారి భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. ఇద్దరు వేరు వేరు ప్రయాణికులు దుబాయ్ నుండి హైదరాబాద్ అక్రమ బంగారం తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. ఇందులో ఒకరు 810...
హైదరాబాద్: పూణేకు చెందిన ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎలక్ట్రానికా ఫైనాన్స్ లిమిటెడ్ (EFL) తెలంగాణలోకి అడుగుపెట్టింది. తొలుత వరంగల్ మరియు సూర్యాపేటలో ఏడు శాఖలను ప్రారంభించింది. అత్యంత పారదర్శక పద్ధతిలో సౌకర్యవంతమైన...
రేపటి నుండి గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు విధుల్లోకి చేరనున్నారు. గత 34 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ముఖ్య...
బాలానగర్ పీఎస్ పరిధిలోని ఓ హోటల్లో గ్యాస్ లీకై మంటలంటుకున్నాయి. ఈ మంటల్లో చిక్కుకుని హోటల్ ఓనర్ మృతిచెందాడు. రంగారెడ్డి నగర్లోని శ్రీ సాయి హోటల్లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది....
మహబూబ్ నగర్: గత నెల వాయిదాపడిన డ్రోన్ ప్రదర్శన ఈ నెల 13న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గత నెల...
ఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కలిశారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వడియారం రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ స్కీంలో చేర్చాలని కోరారు. వడియారం...
ప్రపంచంలో తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని కల్పించడం కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హయత్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి...