Tuesday, May 21, 2024

YSReddy

1870 POSTS
0 COMMENTS

అవిశ్వాస చర్చలో తెలంగాణ ప్రగతిని దేశానికి వివరిస్తాం

న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎంపీ డాక్టర్​ రంజిత్​రెడ్డి అన్నారు. అందుకే తాము ఎన్​డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్టు ఆయన...

కేసీఆర్ నా స్థానంలో పోటీ చేస్తే ఒక కార్యకర్తలా పనిచేస్తా

సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తే ఒక కార్యకర్తలా పనిచేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‎ను మనస్పూర్తిగా...

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎లో 93 లక్షల విలువైన బంగారం స్వాధీనం

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎లో మరోసారి భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. ఇద్దరు వేరు వేరు ప్రయాణికులు దుబాయ్ నుండి హైదరాబాద్ అక్రమ బంగారం తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. ఇందులో ఒకరు 810...

తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎలక్ట్రానికా ఫైనాన్స్ లిమిటెడ్

హైదరాబాద్: పూణేకు చెందిన ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎలక్ట్రానికా ఫైనాన్స్ లిమిటెడ్ (EFL) తెలంగాణలోకి అడుగుపెట్టింది. తొలుత వరంగల్ మరియు సూర్యాపేటలో ఏడు శాఖలను ప్రారంభించింది. అత్యంత పారదర్శక పద్ధతిలో సౌకర్యవంతమైన...

వర్షాకాలంలో కరకరలాడే రుచులు

తొలకరి జల్లు పడగానే మనసును రంజింపచేసేలా వచ్చే మట్టి వాసన, పులకింపజేసే చిటపట చినుకులు, చెంపలను ముద్దాడుతూ గిలిగింతలు పెట్టె చిరుగాలి... వర్షాకాలం వచ్చేసిందనడానికి ఇంతకు మించింది ఏముంటుంది? తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి....

రేపటి నుండి విధుల్లోకి గ్రామ పంచాయతీ ఉద్యోగులు

రేపటి నుండి గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు విధుల్లోకి చేరనున్నారు. గత 34 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ముఖ్య...

గ్యాస్ లీకై.. హోటల్ యజమాని మృతి

బాలానగర్ పీఎస్ పరిధిలోని ఓ హోటల్లో గ్యాస్ లీకై మంటలంటుకున్నాయి. ఈ మంటల్లో చిక్కుకుని హోటల్ ఓనర్ మృతిచెందాడు. రంగారెడ్డి నగర్‎లోని శ్రీ సాయి హోటల్లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది....

ఈ నెల 13న మహబూబ్ నగర్‎లో అతి పెద్ద డ్రోన్ ప్రదర్శన

మహబూబ్ నగర్: గత నెల వాయిదాపడిన డ్రోన్ ప్రదర్శన ఈ నెల 13న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గత నెల...

కేంద్ర రైల్వేమంత్రిని కలిసిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

ఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‎ను బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కలిశారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వడియారం రైల్వే స్టేషన్‎ని అమృత్ భారత్ స్కీంలో చేర్చాలని కోరారు. వడియారం...

ఆనాడు తెలంగాణల ఎందుకు పుట్టినం అని బాధపడుతుండే.. కానీ ఈనాడు గర్వంగా భావిస్తున్నారు

ప్రపంచంలో తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని కల్పించడం కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హయత్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‎ శంకుస్థాపన కార్యక్రమానికి...

YSReddy

1870 POSTS
0 COMMENTS
spot_img