Sunday, May 19, 2024

టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా చేతన్ శర్మ

spot_img

టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా మరోసారి చేతన్ శర్మ నియామకమయ్యారు. సెలెక్షన్ కమిటీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రకటించింది. టీమిండియా సెలెక్షన్ కమిటీ సభ్యులుగా శివసుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ లను నియమించినట్లు బీసీసీఐ తెలిపింది.

Latest News

More Articles