సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. కారు దూసుకెళ్తోంది. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ 5228 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థికి 1277, కాంగ్రెస్ పార్టీకి 2512 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్లో బీఆర్ఎస్ 2716 ఓట్ల లీడ్తో ముందంజలో ఉంది. బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ 6647.
ఇది కూడా చదవండి: సిరిసిల్లలో ఆధిక్యంలో మంత్రి కేటీఆర్