Sunday, May 19, 2024

జనగామలో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి 8,600 ఆధిక్యం

spot_img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. జనగామలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి రాజేశ్వర్‌ రెడ్డి 8,600 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.

ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్

Latest News

More Articles