Sunday, May 12, 2024

పీజేఆర్ కి నివాళుల‌ర్పించిన కేటీఆర్

spot_img

మాజీ సీఎల్పీ నేత‌, దివంగ‌త పీ జ‌నార్ధ‌న్ రెడ్డి(పీజేఆర్) 16వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఖైర‌తాబాద్ చౌర‌స్తాలోని ఆయ‌న విగ్ర‌హానికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా పీజేఆర్ సేవ‌ల‌ను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌ రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles