లోక్సభ ఎన్నికలకు ముందు రైల్వే ప్రయాణికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్యాసింజర్ రైలు ఛార్జీలను రైల్వేలు ప్రీ-కోవిడ్ స్థాయికి తగ్గించాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో ప్యాసింజర్ రైలు ఛార్జీలు 40 నుంచి...
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామాన్యులను ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ఇంటి ఖర్చులు భరించలేకపోతున్నామంటూ గగ్గోలు పెట్టేమధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఆదాయంలో చెప్పుకోదగ్గ పెరుగుదల లేకపోవడంతో మధ్యతరగతి...
కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన వన్ ప్లస్ 12 సిరీస్ కొనుగోలు పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది....
శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్లో త్వరలో మరో రెండు కూల్ ఫోన్లు విడుదల కానున్నాయి. గత ఏడాది చివర్లో, దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీని భారతదేశంలో విడుదల చేసింది....
అమెజాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ బిజినెస్ వాల్యూడేస్ ఈనెల 26 నుంచి ప్రారంభమై..వచ్చే నెల 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి.ఇక్కడ బిజినెస్ కస్టమర్లు ప్రత్యేక డీల్స్, ఆఫర్స్ పొందనున్నారు. బిజినెస్ వాల్యూ...