Tuesday, May 21, 2024
Homeక్రైమ్

క్రైమ్

లోయలో పడ్డ బస్సు- 19మంది మృతి.!

ఛత్తీస్ గఢ్ లో సోమవారం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. తునికాకు సేకరణకు వెళ్లి తిరిగి వస్తుండగా గిరిజనుల వాహనం అదుపుతల్లి 20 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు....

బెంగళూరు రేవ్ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు.!

కర్నాటక బెంగుళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు సినీనటి హేమ. ఈ విషయంపై ఆమె ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. నేను ఎక్కడికి...

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం.!

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ,ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ మరణించారు. హెలికాప్టర్ దట్టమైన పొగమంచులో పర్వత ప్రాంతాన్ని దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇరాన్ అధికారులను...

స్నానం చేసే బకెట్‌లో యాసిడ్‌ పోసిన ఆగంతకులు.. బీటెక్‌ విద్యార్థిని పరిస్థితి విషమం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది.ఐసీఎఫ్ఏఐ(icfai) వర్సిటీ హాస్టల్‌లో బీటెక్‌ విద్యార్థిని లేఖ్యపై యాసిడ్‌ దాడి జరిగింది. స్నానం చేసే బకెట్‌లో ఆగంతకులు యాసిడ్‌ పోయడంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. icfai  యూనివర్సిటీకి...

సిరిసిల్లలో నకిలీ మందులు సీజ్

కిడ్నీలో రాళ్ల బరువు తగ్గించే మందులు  తమ దగ్గర ఉన్నాయంటూ నమ్మించి నకిలీ మందులు అమ్ముతున్నారు కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులు. వారి మాటలను నమ్మి భారీ సంఖ్యలో మోసపోతున్నారు. కిడ్నీ బాధితుల...
0FansLike
3,912FollowersFollow
21,800SubscribersSubscribe
spot_img

Hot Topics