Friday, May 17, 2024
Homeక్రైమ్

క్రైమ్

స్నానం చేసే బకెట్‌లో యాసిడ్‌ పోసిన ఆగంతకులు.. బీటెక్‌ విద్యార్థిని పరిస్థితి విషమం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది.ఐసీఎఫ్ఏఐ(icfai) వర్సిటీ హాస్టల్‌లో బీటెక్‌ విద్యార్థిని లేఖ్యపై యాసిడ్‌ దాడి జరిగింది. స్నానం చేసే బకెట్‌లో ఆగంతకులు యాసిడ్‌ పోయడంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. icfai  యూనివర్సిటీకి...

సిరిసిల్లలో నకిలీ మందులు సీజ్

కిడ్నీలో రాళ్ల బరువు తగ్గించే మందులు  తమ దగ్గర ఉన్నాయంటూ నమ్మించి నకిలీ మందులు అమ్ముతున్నారు కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులు. వారి మాటలను నమ్మి భారీ సంఖ్యలో మోసపోతున్నారు. కిడ్నీ బాధితుల...

స‌చిన్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య

భార‌త‌ మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు తుపాకీతో కాల్చుకుని  ఆత్మహత్యకు చేసుకున్నాడు. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జ‌వాన్ 39ఏండ్ల ప్రకాశ్ కాప్డే.. సచిన్ వీవీఐపీ...

హైదరాబాద్ జూలో తెల్ల పులి మృతి.!

హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్కులో అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన మగ తెల్లపులి మంగళవారం మరణించింది. 9ఏండ్ల నుంచి ఉన్న తెల్లపులి అభిమన్యుకు గతఏడాది ఏప్రిల్ లో నెఫ్రిటీస్ కిడ్నీ...

రాగి గనిలో చిక్కుకున్న 14 మంది కార్మికులు

రాజస్థాన్ లోని కోలిహాన్ రాగి గనిలోని లిఫ్ట్ కూలి 14మంది కార్మికులు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లోని జుంజును నగరంలో ఈ ఘటన జరిగింది. హెచ్‌సిఎల్‌కు చెందిన కోలిహాన్...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics