హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు రద్దు చేస్తామని ఓసారి, కాదు కాదు అలైన్మెంట్ మారుస్తామని మరోసారి.. లేదు లేదు బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్పోర్టుకు కొత్త ప్రాజెక్టు చేపడతామని.. ఇలా...
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం స్వామివారిని 63,358 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 19,534 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.97 కోట్లు వచ్చిందని...
హైదరాబాద్: ఎండిఎంఏ డ్రగ్స్ అమ్ముతున్న ఐదుగురిని ఛాదర్ ఘాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 8 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంతోష్ నగర్ కు...
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ...
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారం భారీగా పట్టుబడింది. వేరువేరు విమానాల్లో దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు మహిళలను, ఓ వ్యక్తిని...