కేరళ పేరును ‘కేరళం’ గా మార్చాలనే తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ( బుధవారం) ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానానికి...
గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు 63 ఏండ్ల సిద్ధిఖీ చనిపోయాడు. సిద్ధిఖీ అనారోగ సమస్యలతో బాధపడుతూ.. కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత రెండు రోజులుగా చికిత్స పొందుతున్నారు. లివర్ సంబంధిత సమస్యలతో...
న్యూఢిల్లీ: లోక్ సభలో అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ప్రసంగించారు. గత 9 ఏండ్లుగా కేంద్రం సహకరించకున్నా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. అన్నింటా...
ఢిల్లీలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ ఆవరణలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు BRS ఎంపీలు.
ఈ కాకార్యక్రమంలో ఎంపీలు కేకే, వద్దిరాజు రవిచంద్ర, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పార్థసారథి...
న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి అన్నారు. అందుకే తాము ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్టు ఆయన...