Friday, May 17, 2024
Homeజాతీయం

జాతీయం

‘కేరళం’గా మారనున్న కేరళ

కేరళ పేరును ‘కేరళం’ గా మార్చాలనే తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ( బుధవారం) ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్‌  సభలో ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానానికి...

గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత

గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు 63 ఏండ్ల సిద్ధిఖీ చనిపోయాడు. సిద్ధిఖీ అనారోగ సమస్యలతో బాధపడుతూ.. కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత రెండు రోజులుగా చికిత్స పొందుతున్నారు. లివర్‌ సంబంధిత సమస్యలతో...

మ‌ణిపూర్ ఘ‌ట‌న‌లు దేశానికే సిగ్గుచేటు

న్యూఢిల్లీ: లోక్ సభలో అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ప్రసంగించారు. గత 9 ఏండ్లుగా కేంద్రం సహకరించకున్నా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. అన్నింటా...

క్విట్ ఇండియా దినోత్సవం.. మహాత్మా గాంధీ విగ్రహానికి BRS ఎంపీలు నివాళులు

ఢిల్లీలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ ఆవరణలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు BRS ఎంపీలు. ఈ కాకార్యక్రమంలో ఎంపీలు కేకే, వద్దిరాజు రవిచంద్ర, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పార్థసారథి...

అవిశ్వాస చర్చలో తెలంగాణ ప్రగతిని దేశానికి వివరిస్తాం

న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎంపీ డాక్టర్​ రంజిత్​రెడ్డి అన్నారు. అందుకే తాము ఎన్​డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్టు ఆయన...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics